గ్రూప్-3 పరీక్షల ప్రాథమిక ‘కీ‘ని టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. నవంబర్ 17, 18 న మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, తాజాగా మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచారు.
టీజీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిబంధనలపై అధికార యంత్రాంగం ముందుగానే సూచనలు చేయడంతో అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష నిర్వహించే ప్రాంగణంలోనే కాంగ్రెస్ బహిరంగసభ పెడుతున్నది. పరీక్షలు ముగిసిన తర్వాత రోజు బహిరంగ సభ ఉన్నా.. దీని ఏర్పాట్ల కోసం ప�
గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధమయ్యింది. ఆది, సోమవారాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు అరగంట ముందుగానే పరీక్షాకేంద్రాల గేట్లు మూసేస్తారు. ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. రాష్ట్రవ్యాప్త�
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై గురువారం ఉదయాదిత్య
జిల్లాలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర�
జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణపై మంగళవారం సమీక్ష �
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది.