ఉమ్మడి జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాట�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్, పరీక్షల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నతాధికా�
గ్రూప్-1వ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9న పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో చీఫ్ సూపరిటెండెంట్లు, బయోమెట్రిక్ శిక్షణ అధికారులతో
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు జిల్లాల్లోని 72 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా పోలీసులు పట�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నగరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్�
టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన�