ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రతిపాదిత ట్రిపులా�
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-13 నుంచి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూసేకరణ ప్రక్రియపై
గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని భూ నిర్వాసితులు అధికారులకు అల్టిమేటం జారీచేశారు. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా �
ముందు సమాచారం లేకుండా గ్రామసభను ఎలా నిర్వహిస్తారని, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో మాలాంటి పేద రైతులకు ఏం లాభం అని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు అధికారులను నిలదీశారు.
‘గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు మాకొద్దు. దానివల్ల మాకేం లాభం లేదు. అంతా ఉన్నోళ్లకు లాభం. మా భూములు పోవడం తప్ప మాకెందుకు ఉపయోగపడదు’ అని రేడియల్ రోడ్డు భూబాధితులు అధికారులను నిలదీశారు. ముందస్తు సమాచారం �