ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. టాప్ సీడ్ ప్లేయర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేస్తున్నారు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్, �
సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సిక పెగులా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం మహిళల సింగిల్స ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ పెగులా 6-1, 6-3తో లెసియ�
టెన్నిస్ అభిమానులను అలరించేందుకు మరో గ్రాండ్స్లామ్ టోర్నీ సిద్ధమైంది. నేటి నుంచి సీజన్ మూడో గ్రాండ్స్లామ్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ప్రారంభం కానుంది.
మట్టికోట మహారాజు రఫేల్ నాదల్ గైర్హాజరీలో.. మూడో సీడ్ జొకోవిచ్ జోరు కనబరుస్తున్నాడు. తొలి రెండు రౌండ్లను అలవోకగా గెలచుకున్న జొకో.. మూడో రౌండ్లోనూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స�
గాయంతో బాధపడుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్కు దూరమయ్యాడు. తాను పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని నాదల్ శుక్రవారం ఒక ప్రకటనలో �
సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో నయా చాంపియన్ అవతరించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన గ్రాండ్స్లామ్ టైటిల్ను బెలారస్ బ్యూటీ అరీనా సబలెంకా అద్భుతంగా ఒడిసిపట్
సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ ఆటగాడు రఫేల్ నాదల్తో పాటు రూడ్, జ్వెరెవ్, ఫ్రిట్జ్, జాబెర్ వంటి వాళ్లు ఇంటి బాటపట్టగా.. తాజాగ�
భారత టెన్నిస్ క్వీన్ సానియామీర్జా తన కెరీర్ను త్వరలో వీడ్కోలు పలుకనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన టోర్నీలు ఆడుతున్న ఈ టెన్నిస్ దిగ్గజం ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ ఆఖరిదని ప్రకటించింది