తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర
ఐదో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.., శ్రీ లక్ష్మి నీ పూజలూ గౌరమ్మ.., చిత్తు చిత్తూల బొమ్మ..’ అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, జ�
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘రామ రామ నంది ఉయ్యాలో..’ అన్న బతుకమ్మ పాటలతో పల్లెలు పులకించాయి.. నాన బియ్యం బతుకమ్మ సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి
పూల సింగడి నేలకు దిగిందా అన్నట్టుగా గ్రేటర్ అంతా తీరొక్క పువ్వులతో మురిసిపోతున్నది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను నగరవాసులు వైభవంగా జరుపుకొంటున్నారు. నాలుగో రోజు బుధవార�
కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట �
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు, ప్రత్యేక అధికారులు,
జిల్లాలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడుగా ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగు చేస్తున్నారు. 5 లక్షల9వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచన�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల నిర్వహణపై శుక్రవారం జగిత్యాల జిల్లా అధికారుల�
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుందామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ వేడుకల
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులతో పార్టీ
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ స