సరైన తిండి లేక ఆకలి, అనారోగ్యాలతో ఎంతో మంది నిరుపేదలు అ ల్లాడుతున్నా.. ప్రజాపాలన ప్రభుత్వం పట్టించుకోవడం లే దు. ‘సంక్రాంతి తర్వాత గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రస్తుతం కార్డుల�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో గ్రామంలో ఆదివారం నిర్వహించిన నాలుగు పథకాల మంజూరు పత్రాల అందజేత సభల సాక్షిగా ప్రజాగ్రహం మళ్లీ పెల్లుబికింది. రాత్రికి రాత్రే కాంగ్
Grama sabhalu | కన్నీళ్లు కాకుంటే వేడుకోళ్లు.. లేదంటే తిరుగుబాట్లు ఇదీ చివరి రోజు రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుతున్న తీరు. అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, నిర్లక్ష్యంతో గ్రామ సభలు కాస్తా రణ సభలుగా మారిపోయాయి.
అందరిని కొన్నిసార్లు మోసగించవచ్చు. కొందరిని అన్నిసార్లూ మోసగించవచ్చు.. కానీ అందరినీ, అన్నిసార్లూ మోసగించలేం అనేది నానుడి. తెలంగాణ గ్రామాల్లో ఎగసిపడుతున్న తిరుగుబాట్లకు ఇది చక్కగా వర్తిస్తుందని చెప్పవ�
పంచాయతీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభల పేరిట డ్రామాలు ఆడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ విమర్శించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇ�
Congress |
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా కాంగ్రెస్ పాలన తయారైంది. ప్రభుత్వ సాయం వెళ్తే ప్రజల ప్రాణాలే పోతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభలు రక్తసిక్తమవుతున్నాయి.