కొత్తగా ఏర్పాటైన ఇంద్రేశం మున్సిపాలిటీని సమస్యలు పీడిస్తున్నాయి. ఈ మున్సిపాలిటీకి నిధులు లేకపోవడంతో పాటు సిబ్బంది నియామకం జరగక పోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో క�
MPDO office | వేతనాలు చెల్లింపునకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా సీఎం రేవంత్ చొరవ తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు అందించడం లేదని.. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
భీమారం మండల కేంద్రంలోని మంచిర్యాల-చెన్నూర్ జాతీయ రహదారిపై రాత్రి వేళలో పశువులు రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నది. దీంతో తరచు ప్రమాదాలు సం
వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముంద