ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాలలో గురువారం చోటుచేసుకున్నది. సుద్దాలలో పంచాయతీ కార్యదర్శి కళ ఆధ్వర్యంలో గ్రా�
మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు �
సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పాడైతే అధికారులెవరూ పట్టించుకోలేదు. తాగునీటి కోసం గ్రామస్తులు గగ్గోలు పెడితే సమస్య వెంటనే పరిష్కారం కావాలని ఆ గ్రామపంచాయతీ కార్యదర్�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్తూ బైక్ పై నుంచి కింద పడి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన ధారూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ధారూరు పోలీసుల కథనం ప్రకారం..
గ్రామానికి ఆ బావి నీరే ప్రధాన ఆధారం. ప్ర స్తుతం మిషన్ భగీరథ నీటి సరఫ రాకు ఏదైనా సమస్య వచ్చి రాకపోతే... మళ్లీ ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తుంది. ఆ బావిని ఓ ఇంటి యజమాని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న�
జేపీఎస్లకు మంత్రి ఎర్రబెల్లి సూచనహైదరాబాద్, మార్చి 26 (నమస్తేతెలంగాణ): గ్రామపంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)కు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు రానున్నాయని.. దీంతోవారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి �