రైస్మిల్లుల్లోని ధాన్యం తరలించేందుకు టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు విఫలమైనందున ఈఎండీ మొత్తాన్ని జప్తు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు.
సన్న బియ్యం టెండర్లలో జరిగిన కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. సన్న బియ్యం కుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స�
టెండర్ల పేరుతో అత్యంత విలువైన ధాన్యాన్ని అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతున్నదా? తెరవెనక భారీ అవినీతికి రంగం సిద్ధమైందా? ధాన్యం టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం
ధాన్యం టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని, తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవార�
ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది అంధజ్యోతి తీరు. ధరపై తుది నిర్ణయం (రేట్ ఫైనల్) కాని టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు ఒక్క అంధజ్యోతికి మాత్రమే కనిపించింది. ప్రభుత్వంపై విషం కక్కడమే ల
ధాన్యం వేలానికి సంబంధించిన నిబంధనల్లో పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. వేలంలో ఎక్కువ మంది వ్యాపారులు పాల్గొనేందుకు, పోటీతత్వాన్ని పెంచి సంస్థకు ఆదాయం పెంచేందుకు పలు నిబంధనలను సడలించింది. ఇప్పటికే న�