Harish Rao | చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఓడించాలని హరీష్రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
కరీంనగర్-మెదక్, నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు ప్రచారాన్ని కూడా ప్రారంభించి ఓట్లను సైతం అభ�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రచారంలో, సోషల్ మీడియాలో, అధికారికంగానూ ఎంత అవగాహన కల్పిస్తున్నా డిగ్రీలు చేతబట్టి పట్టభద్రులు అనిపిం�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం (Graduate MLC Bypoll) ఉత్కంఠ రేపుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల (Graduate MLC Bypoll) లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. నల్లగొండ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న ఎమ్మెల్సీ స్వతం త్ర అభ్యర్థి అశోక్ నార్కట్పల్లిలో పో లి�
వరంగల్ నగరంలోని కాజీపేట పట్టణం 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పది మంది అనుచరులతో వెళ్లారు. దీనిపై అక్కడే ఉన్న పట్టభద్రుల ఓట�
కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన భార్యతో ఓటు వేయించడానికి బైక్పై వెళ్తుండగా వీరి బైక్ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా..
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నా�
నేటి రాత్రి వరకు కట్టలు కట్టే ప్రక్రియ.. ఆ తర్వాతే లెక్కింపు గురువారం ఉదయానికి తొలి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత హైదరాబాద్ సిటీబ్యూరో/నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నిర్వహ�