జాతీయ విద్యా విధానం 2020 కామర్స్, బిజినెస్ దృక్పథాల వెబినార్లో గవర్నర్ హైదరాబాద్, జులై 15(నమస్తే తెలంగాణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాష్యూటికల్ హబ్గా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం కామర్స్, బిజినెస్
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో టీకాయే మనకు ఆయుధం అని గవర్నర్ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలన్నా�
మహేశ్వరం, జూలై 11 : మహేశ్వరం నియోజకవర్గంలోని కేసీ తండాకు నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాకతో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆదివారం కేసీ తండా వద్ద వ్యాక్సిన్ సెంటర్�
వైస్చాన్స్లర్ల వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ తమిళిసైహైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): భవిష్యత్లో తలెత్తే నీటి సంక్షోభాలను నివారించాలంటే వాననీటి వనరుల సంరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టాలని గవర్నర్ డ�
వినియోగానికి గవర్నర్ తమిళిసై నిర్ణయం హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్లో నిర్వహిం చే వేడుకలలో విజయ డెయిరీ ఉత్పత్తులనే వినియోగించాలని గవర్నర్ త మిళిసై సౌందర్రాజన్ నిర్ణయించారు. రాజ్భవన
ఉస్మానియాకు మూడు ప్రపంచ రికార్డులు దవాఖాన ఆడిటోరియంలో ఘనంగా ‘వైద్యుల దినోత్సవం’ సుల్తాన్బజార్, జూలై 1: పేదల ధర్మాసుపత్రిగా పేర్గాంచి, వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన మూడు ప్రపంచ స్థాయి రికార్డ�
మంత్రి కేటీఆర్| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ మ
గవర్నర్| రాష్ట్రంలో కోటి డోసులు అందించిన వైద్యారోగ్య శాఖకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు. నగరంలోని వెంగళ్ర�