వివిధ విభాగాల మధ్య నియంత్రణలు, సమతుల్యతల సూత్రంపై రాజ్యాంగం పనిచేస్తుంది. శాసనసభకు కార్యనిర్వాహక వర్గం జవాబుదారీగా ఉంటుంది. రాజ్యంలోని ఈ రెండు శాఖలను స్వతంత్ర న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఎన్నికల క
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరారు. తమిళిసైపై డీఎంకే, వామపక్షాలు చేసిన విమర్శలను అన్నామలై ప్రస్తావిస్తూ..
రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్ తమిళిసై.. ఇకనైనా తన గౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి హితవు పలికారు.
సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాదర్బార్ను గవర్నర్ ఎలా నిర�