గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్కు విజ్ఞప్తిచేశారు.
అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చేసిన ప్రసం గం అర్ధ సత్యాలతో అత్యంత పేలవంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల అమలుపై వేయి క�
కరోనా పాండమిక్లో ఫ్రంట్లైన్ వారియర్స్ చేసిన సేవలు ఎనలేనివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పాండమిక్ తర్వాత ఆరోగ్య పరిరక్షణ గురించి శ్రద్ధ చూపుతున్నారన్నారు. శనివారం రాత్రి చాదర్గాట్లోన
సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ఆధ్వర్యం లో సుదర్శన్ భారత్ పరిక్రమ కార్యక్రమం ద్వారా 7,500 కిలోమీటర్ల ‘బ్లాక్ క్యా