ఈ నెల 29న ఆలేరులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరులో మహిళలలో మాట్లాడుతూ
కరువు నేలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారమైంది. సాగునీటికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు వచ్చి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మం
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి సూచించారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన�
భారత సమాఖ్యలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం విలీనమైన విషయం తెలిసిందే. ఆనాటి పోరాటాన్ని కొన్ని శక్తులు మతం పేరుతో, కులం పేరుతో తప్పుదారి పట్టించే కుట్రలు చేస్తున్నాయి. వాటన్నింటినీ తిప్పికొడుతూ సీఎం క
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గద్దరాళ్లతండా, ప్యారారం గ్రామాల్లో ఎమ్మెల్సీ నిధులతో చేపట్టిన కమ్యూ