ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ సాక్షిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు అవమానం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్
వేద సంరక్షణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత చతుర్వేద స్మార్త పరీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వేదసంరక్షణలో భాగంగా �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రభు త్వం కేటాయించిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఎందుకు పెట్టాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా �
మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పల�
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారాలు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆ�
బీఆర్ఎస్ పార్టీ బూడిద రాజకీయం చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఫ్లైయాష్ కుంభకోణం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలు నిరా�