ప్రభుత్వ భూములు, ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పీరంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి..
Boinapalli Vinod Kumar | ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను(MLA Camp Office) గొప్ప ఆలోచనలతో నిర్మించాం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) అన
కమలం నేతల రాజకీయాలు రోజు రోజుకు బురదస్థాయికి దిగజారుతున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీభత్సం సృష్టించిన బీజేపీ నేతలు.. మంగళవారం జలమండలి కార్యాలయంలో నానా రచ్చ చేశారు. తాము బాధ్యత
జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదుబంజారాహిల్స్, అక్టోబర్ 3: జూబ్లీహిల్స్లో సుమారు రూ.18 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు ప్రైవేటు బోర్డు పాతారు. దీంతో స్థలం కబ్జా చేస్తున్నారని షేక్ప�
ప్రభుత్వం, వక్ఫ్బోర్డువి కావుతీర్పు వెలువరించిన హైకోర్టుసుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని సర్వేనంబర్ 80�