సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం కూల్చివేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థల�
గుడి మాయమైంది. నిర్మించిన ఆలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొలగించా రు. రూ.కోట్ల విలువైన సర్కారు స్థలం కబ్జాకు గురైం ది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దేవాలయాన్ని తొలగించి వేరే వారికి అప్పగించే ఈ వ్యవహారంలో
కోర్టు తీర్పులు ఖాతరు చేయడం లేదు. రెవెన్యూ విభాగం హెచ్చరికలను అస్సలు పట్టించుకోవడం లేదు. పోలీసులు కేసులు నమోదు చేసినా బెదరడం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న సర్కారు స్థలాన్ని అక్రమంగా చేజిక్కించుకోవడమే లక్ష�