విమానయానం ఉమ్మడి జిల్లా ప్రజలకు కలాగానే మిగలనుందా..? కేంద్ర సర్కారు జక్రాన్పల్లి ఎయిర్పోర్టు విషయాన్ని పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర�
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 40 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కాగా, అందుకు సంబంధించిన కమిటీ ఆమోదం తెలిపింది.
జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన జనగామ ఇక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(జుడా)గా అవతరించబోతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో జిల్లాకేంద్రాలుగా ఏర్పడిన పట్టణాలను అవసరమైన చోట ప్రణాళిక బద్ధమైన విస్తరణ, అభి