ప్రస్తుతం మెటీరియల్, లేబర్కాస్ట్ పెరగటం మూలంగా పనులు చేయలేకపోతున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం ప్రభుత్వశాఖల్లోని ఎలక్ట్రిక్, ఇరిగేషన్, ఎలక్ట్రిక�
గవర్నమెంట్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. నిరుపేదలు పనికోసం ప్రభుత్వ కార్యాలయం మెట్లెక్కితే చాలు.. పైసల కోసం పట్టుబడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్చేసి మరీ �
జోగుళాంబ గద్వాల జిల్లాలో పాలన గతి తప్పింది.. ప్రజలను రక్షించాల్సి న పాలకులు, అధికారులు ఒక్కటయ్యారు.. అందినకాడికి దోచుకుతింటున్నారు.. ఇక్కడ పేరుకే జిల్లా అధికారులు, కానీ ఏ శాఖలో కూడా పాలనపై పట్టు లేదని తెలు�
వారంతా చిరుద్యోగులు. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నామన్న పేరే తప్ప ఉద్యోగ భద్రత ఉండదు. నెలంతా పనిచేస్తే వచ్చేది రూ.15 నుంచి 20వేల లోపే. శ్రమదోపిడీకి చిరునామాగా మారిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను
టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఇది టెక్ సంస్థలకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలోనూ ఉద్యోగాలు ఊడుతున్నాయి.