రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామపంచాయతీ పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అన్నల కోటగా పేరొచ్చినా గండిలచ్చ పేట గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గ్రామం లో హర్షాతిరేకా�
ప్రజా సమస్యలపై పనిచేయడానికి పదవి మాత్రమే గీటురాయి కాదని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఖమ్మం జిల్లా పరిషత్లో అర్థవంతమైన చర్చలు జరిగాయని గుర్తుచేశారు.
చైతన్యవంతమైన జిల్లా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఖమ్మం జిల్లానే. ఎడ్యుకేషన్ హబ్గా కూడా జిల్లా పేరుగాంచింది. జిల్లాలో అనేకమంది మేధావులు, విద్యావేత్తలు పరిపుష్టంగా ఉన్నప్పటికీ జిల్లాను కాంగ్రెస్ ప్రభ�