‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాలు, ఇతర కారణాలతో 20 నెలల్లో దాదాపు 700 మంది కల్లుగీత కార్మికులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఎక్స్గ్రేషియా ఇంతవరకూ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లే�
దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో
KTR | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గౌడన్నల పట్ల సీఎం రేవ�
గౌడల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్సీ గంగధర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా గౌడ సంఘాల ముఖ్యనాయకులు ప్రకటించారు. శనివారం బేగంపేటలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎైక్సెజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్�
కోహీర్, జూన్30 : ఈత చెట్ల పెంపకంతో గౌడన్నలకు ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మద్రి గ్రామంలో హరితహారం నిర్వహణలో భాగంగా ఎక్సైజ్
చండ్రుగొండ: మద్యం టెండర్లను మళ్లీ నిర్వహించాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ల
ఉస్మానియా యూనివర్సిటీ : గౌడ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్
సీఎం కేసీఆర్ | గౌడ కులస్థులకు 15% రిజర్వేషన్ కల్పించినందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లా గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.