మోటకొండూర్: టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పార్టీ ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదలి రావాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం �
మోటకొండూర్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా దళితులు ఆర్థికంగా అభి వృద్ధి చెందాలనే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఆకర్షితులై భారీగా టీఆర్ఎస్ పార్టీలో చే�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామానికి చెందిన తుర్కపల్లి లలితకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సోమవారం అందజ�
నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ గడిచిన ఏడాదిలోనే పాలక వర్గ సభ్యుల సహకారం, ఉద్యోగుల కృషితో రూ.900 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు టర్నోవర్ సాధించిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థ�
యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం15వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అ�
యాదాద్రి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతన్న బిడ్డల చదువులకు ఒక్కోక్కరికి రూ.25 లక్ష ల రుణాలను అందజేసి, వారికి ఆర్థిక భరోసాను కల్పించామని న్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మ�
గుండాల: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా పంట ఋణాలను అందిస్తున్నట్లు టెస్కాబ్ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్�
యాదాద్రి: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం నడుం బిగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డ�
యాదాద్రి: మరో ఇరవై ఏండ్ల వరకు టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్ల�
బొమ్మలరామారం: రైతులు సహాకార సంఘాలు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో �