ఉత్తరప్రదేశ్లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.
Bank employee taken hostage | అప్పు తీర్చాలని కోరిన బ్యాంకు సిబ్బందిని రుణ ఎగవేతదారుడు, అతడి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు నిర్బంధించారు. (Bank employee taken hostage) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘటనక�
Brij Bhushan: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఇవాళ ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకర
సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. | ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.