కాంగ్రెస్ అధిష్ఠానంపై గొల్లకురుమ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో తమ వర్గానికి చోటు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు �
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సర్కారు హయాంలో 75 శాతం సబ్సిడీపై గొల్ల, కుర్మల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ‘గొర్రెల పంపిణీ’ పథకం అద్భుతం సృష్టిస్తున్నది. గొల్లకురుమల జీవితాల్లో ఆర్థిక పరిపుష్టిని నింపుతున్నది. సబ్బండ వర్గాలు ఆర్థిక
Protest in Nagarkarnool | తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
ఖమ్మం :రాష్ట్ర గొర్రెల,మేకల అభివృద్ది సంస్థ చైర్మన్గా ఎన్నికైన దూదిమెట్ల బాలరాజుకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని జిల్లా డీసీసీబీ డైరక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు మేకల మ�
TS Assembly | రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల పంపిణీపై సభ్యులు అడి�
సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మ�