బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న ధరలు మరో మెట్టు పైకి ఎక్కింది. సోమవారం ఏకంగా పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,685 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,38,200కి చేరుకున
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.700 పుంజుకొని రూ.1,30,160గా నమోదైంది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ భగభగమండుతున్నది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా భారీగా పుంజుకుంటున్నది. దేశ రాజధాని నూఢిల్లీ బులియన్ మార్కెట్లో �