రామాలయం ప్రాంగణంలోని 60 శాతం భూమిలో హరిత హారాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, అయోధ్య నగరంలోకి కాలుష్యం విడుదల కాకుండ
వరద బాధితులను ఆదుకోవడం కోసం సీఎంసహాయ నిధికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. సచివాయంలో సీఎం రేవంత్రెడ్డిని పలు కంపెనీలకు చెందిన ప్రముఖులు శుక్రవారం కలిసి విరాళాలు అందజేశారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో టెర్మినల్-1 కూలి ఒకరు మరణించిన ప్రమాదం తర్వాత విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది.
విమానయాన రంగంలో సేవలు అందిస్తున్న జీఎమ్మార్ గ్రూపు.. గ్రీస్లో కొత్త పెట్టుబడుల అవకాశాల కోసం అన్వేషిస్తున్నది. జీఈకే టెర్నా భాగస్వామ్యంతో జీఎమ్మార్ గ్రూపు ఇప్పటికే గ్రీస్లోని క్రీట్ వద్ద గ్రీన్ఫ�
జీఎమ్మార్ గ్రూప్లోని జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ (జీపీయూఐఎల్).. తమ అనుబంధ సంస్థ జీఎమ్మార్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉత్తరప్రదేశ్లో రూ.7,593 కోట్ల విలువైన స్
జీఎమ్మార్ గ్రూపు క్రమంగా రుణాలను తగ్గించుకుంటున్నది. ఇండోనేషియాలోని బొగ్గు గనుల్లో పూర్తి వాటాను విక్రయించిన మరుసటి రోజే ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న 40 శాతం వాటాను విక్రయించి�
శంషాబాద్ ఎయిర్పోర్టు కిటకిట ఏడేండ్లలో 17 శాతం పెరుగుదల: జీఎమ్మార్ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ నానాటికీ �
ముంబై: ఇండోనేషియాలోని మెడాన్ విమానాశ్రయ అభివృద్ధి కోసం అక్కడి అంగ్కాస పుర 2తో వాటాదారుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మౌలిక రంగ దిగ్గజం జీఎమ్మార్ గ్రూప్ శుక్రవారం తెలియజేసింది. గత నెల ఇందుకు సంబంధి�