దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 739.87 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగబాకి 80 వేల మార్కుకు ఎగువన 80,597.66 దగ్గర న
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు.. బ్యాంకింగ్, చమురు రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. 600 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన స�
దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డ్ రన్ కొనసాగుతున్నది. మునుపెన్నడూలేని గరిష్ఠాల్లో సూచీలు కదలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే పోతున్నారు. గత వారం ట్రేడింగ్లో ఎక్కువ రోజులు ఈక్విటీ మార�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలబారిన పడుతున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 293 పాయింట్లు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే గత వారం సూచీలు భారీ ఎత్త
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనే చవిచూశాయి. లోక్సభ ఎన్నికల భయాల నడుమ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధ�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. రికార్డు గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. ఫలితంగా అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో ఫలితాలు అంచనాలకు చేరుకోలేకపోవడంతో మదుపరులు బ్లూచిప్ సంస్థల షేర్లను భారీగా విక్రయించారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగ
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని ప్రకటించడం.. మార్కెట్�