Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందానీ ఎక్స్ రోడ్ వద్ద గల ఆర్ బి ఇండస్ట్రియల్ జిన్నింగ్ మిల్లో(Ginning mill) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
‘సీసీఐ అధికారులు.. దళారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నరు. తేమ పేరిట కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నరు. మాకు న్యాయం చేయాలి’ అంటూ రైతులు బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుపూజ జిన్ని�
తెల్లబంగారాన్ని పండిస్తున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆందోళనలోకి నెట్టేసింది. ఓ వైపు పత్తి పంట చేతికొస్తున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టకపోవడం ఇందుకు కారణమవుతున్నది.
మండలంలోని వ డ్వాట్ సమీపంలోని బసవేశ్వర కాటన్ అండ్ జి న్నింగ్ మిల్లులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వడ్వాట్కు వె ళ్తున్న వ్యక్తులు కాటన్ మిల్లులో మంటలు చూసి 100కు డయల్ �
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నారిలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున హేమంత్ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే