జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాళ్ళు, చేతులు మొక్కినా వినలేదని బేగంపేట్లో ఫుట్పాత్పై షాపు కోల్పోయిన ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Footpath Shops | షాపుల యజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా అధికారులు కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఉపాధి కరువై దిక్కు తోచని �
మూసాపేట సర్కిల్ కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్లో అనుమతి లేని బిల్డింగ్ను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. భవనాలను సీజ్ చేస్తూ... బ్యానర్ కట్టడంతో పాటు ఎక్స్ ఆకారంలో ఎల్లో ర
శంకరమఠం కూరగాయల మార్కెట్లో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాలను జేసీబీలను పెట్టి తొలగించారు. 80 ఏండ్ల కింద ఏర్పాటైన ఈ కూరగా