లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఘజియ�
CNG | చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ సీఎన్జీ (CNG) ధరలను దేశీయ చమురు పంపిణీ సంస్థలు పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 వడ్డించాయి.
CNG price | దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలు (CNG price) కూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెర
Ghaziabad | అసలే అది రద్దీగా ఉండే రోడ్డు. కారులో వెళ్తున్న యువకులు ఫీట్లు చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కారు టాప్పైకి ఎక్కి డ్యాన్స్ చేశారు. అటుగా కారులో వెళ్తున్న మరో కారులోని వ్యక్తులు వారి ఫీట్ను వీడియ�
లక్నో: దేశంలో ప్రస్తుతం హిజాబ్ అంశంపై పెద్ద చర్చ జరుగుతున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధించారు. దీనిపై దేశంలోని పలు చోట్ల నిరస�
Uttarpradesh Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంకాగాంధీ స్వ�
Uttar Pradesh | దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. పటేల్నగర్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అశోక్
Electricution: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షం స్థానికంగా పెను విషాదం మిగిల్చింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు
లక్నో: కుక్క పిల్లను కాపాడబోయిన 12 ఏండ్ల బాలిక, దానితోపాటు 9వ అంతస్తు పైనుంచి పడి మరణించింది. ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది. గౌర్ హోమ్స్ హౌసింగ్ సొసైటీ 9వ అంతస్తులోని అపార్ట్
Afghanistan | ఐఏఎఫ్ విమానంలో భారత్కు 168 మంది తరలింపు | ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు ద�
బీఈఎల్| ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేస�