ప్రకృతి వైపరీత్యాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్
తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనుల�
తిరుమల : ఇటీవల వర్షాలకు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను కేరళ నిపుణుల బృందం సభ్యులు ఆదివారం పరిశీలించారు. టీటీడీ ఆహ్వానం మేరకు కేరళ రాష్ట్రంలోని కొల్లం అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఐఐటీ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణ�
తిరుమల : వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండ చరియలను, దెబ్బతిన రోడ్లను పరిశీలించడానికి , చేపట్టనున్న మరమ్మతుల విషయం చర్చించడానికి నేడు (బుధవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందం తిరుమల కు రానుందని టీటీ
తిరుపతి : అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో తిరుపతి, తిరుమలలో భక్తులు, స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు కాలినడక మార్గాలను టీటీడీ అధికార�