ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
Padma Devender Reddy | ఘణపూర్ ఆయకట్ట కింద రైతులు వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారని, సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
సాగు నీళ్లు లేక ఘనపూర్ ఆయకట్టు ఆగమైతుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగూర్ ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీ
నాలుగు రోజుల్లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రె�
MLA Sunitha Lakshma Reddy | కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘణపూర్ శివారు ప్రాంతంలోని చిన్న నీటిపారుదల ప్రాజెక్టు అయిన ఘణపూర్ ఆయకట్టు సామర్థ్యాన్ని 0.3 టీఏంసీలకు పెంచడానికి పనులు ప్రారంభించారని మ్మెల్యే సునీతా లక్ష్మా �
మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరు వులు, కుంటలు నిండడంతోపాటు ప్రాజెక్టులు నిండుతు న్నాయి. వర్షంలోనే రైతులు పొలం పనులు చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మొదలైన ఎడతెరిపి లే�
సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో ప్రస్తుత ఎండల్లోనూ మంజీరా నదిలో జలసవ్వడి కనిపిస్తున్నది. మెదక్ జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు వనదుర్గా (ఘన్పూర్)కు జలాలు చేరి 21వేల ఎకరాలకు భరోసా కలు�