“సే నో టూ లిక్కర్!!’ అని ఎవరైనా అంటే.. ‘వీకెండ్లో ఇంకేం మజా ఉంటుంది’ అని నీరసపడే బ్యాచ్ నానాటికీ తగ్గిపోతున్నారట. కారణం.. హ్యాంగోవర్లో తమ భవిష్యత్తు ఆవిరైపోతుందని ఈ తరం మేలుకొంటున్నది. ఓ కొత్త చేంజోవర్
మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. నిత్యం ఎన్నో ఆలోచనలు, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటుంది. అలాంటి బ్రెయిన్ కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కోరుకుంటుంది. ఇలా అనుకునే వాళ్లకు మంచి ఆప్షన్గా ‘సోలో డైనింగ్' ట్రెం�
కంటినిండా నిద్రపోవాలనీ.. కమ్మటి కలలు కనాలనీ అందరికీ ఆశ ఉంటుంది. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. ‘కునుకు’ రావడమే కష్టమై పోతున్నది. నేటి జనరేషన్లో ‘నిద్రలేమి’ ఓ సాధారణ సమస్యగా మారిపోయింది.
నేటి తరం విద్యార్థులను యువ రచయితలుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారిని సాహిత్య అంశాలపై చైతన్యం చేసి నూతన రచనలు వెలుగులోకి తేవాలని ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
Former Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్(KCR) ఆనవాలని , దానిని చేరపడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) పేర్కొన్నారు.