గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల ను రీ వాల్యుయేషన్ చేయించాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా ఉన్న మెయిన్స్ ఆన్సర్షీట్లను రీ వాల్యుయేష న్ చే
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
రాష్ట్రంలో గురుకుల ఉద్యోగం కోసం పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలు ఆ ఉద్యోగాలకు వారు ఎందుకు ఎంపిక కాలేదో ఇప్పటికీ తెలియడం లేదు. ఈ రాత పరీక్షను నిర్వహించిన తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్
DSC Results | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచీతూచీ అడుగులేస్తుంది. ముఖ్యంగా తప్పు ల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎస్జీటీ పరీక్షల్లో ఏకంగా 18-19 ప్రశ్నల
గురుకుల పోస్టుల నియమాక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) దబాయిస్తు�