లింగ సమానత్వంలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సోమవారం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో మొత్తం 148 దేశాలకు గాను భారత్ 131వ ర్యాంకు సాధించింది. గత ఏడాది క�
Sudha Murty | లింగ సమానత్వం (Gender Equality)పై ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు శాసనకర్తల్లో ఒకరు మహిళేనని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యయనం పేర్కొన్నది. చరిత్రలో తొలిసారిగా ప్రతి దేశ పార్లమెంట్లో కనీసం ఒక్క మహిళ అయినా సభ్యురాలిగా ఉన్నారని తెలి�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�