జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ 46,188 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్పై విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వా�
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ వీడనున్నది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా డిచ్పల్లి
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీలో గీతం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ద�
ప్రముఖ కవి, గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గీతం యూనివర్సీటీ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూన్ 3వ తేదీన హైదరాబాద్ గీతంలో 14వ స్నాతకోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నక
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యా�