Woman Murder | ఖిలా వరంగల్ మండలం గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో పోచన స్వరూప (65) అనే వృద్ధురాలిని ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
Attack on head constable | వరంగల్ జిల్లా గీసుకొండ(Geesukonda) మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ విషయంలో వివాదం చోటు చేసుకుంది.
Konda Surekha | అధికారం ఉందన్న అహంతో నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్కు వెళ్లి మర�
రాష్ట్రప్రభుత్వం 1350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్వన్గా అవత రించబోతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని శాయంపేట టెక్స్ టైల్ పార్కు
మండలంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామి వారికి అభిషేకం, అలంకరణ, మూలమంత్ర హోమాలను అర్చకులు సుదర్�
జాతీయ ఉత్తమ గ్రామం మరియపురం మరో అద్భుతం సృష్టించింది. ప్రభుత్వాలు నిధులిస్తేనే అభివృద్ధి చేయడం కాదు, స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకుసాగుతున్నారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మర�