గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు వల్ల కృష్ణా నదిలో ఏర్పడే మిగులు జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు కేటాయించాలని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్
కేంద్ర పర్యావరణ శాఖ ఈఏసీ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభు త్వం వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని, ఇప్పటివరకు పంపుహౌస్, అప్రోచ్ చాన ల్ పనులకు చేసిన భారీ తవ్వకాలను సత్వరమే పూడ్చివేయాలని సామాజిక కార
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమై న వాటా దక్కకుండా పోవడానికి ముమ్మాటికీ కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలోని ఏలికలే కార ణం. రాష్ట్ర విలీనంతో నికరంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దాద�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులను నిరాకరించడం చాలా సంతోషకరమని, అయితే ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని సామాజిక కార్యకర్త, ఎన్జీటీ పిటి�
బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం ఫలితంగానే కేంద్రం దిగొచ్చి సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి ముందుకొచ్చిందని, నేడు ట్రిబ్యునల్లో ఆ దిశగానే వాదనలు కొనసాగేందుకు అవకాశం ఏర్పడిందని సామాజిక కార్యకర్త, ఎ�
Sunkisala | నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద చేపట్టిన జలమండలి పనుల్లో ఒక్కసారిగా రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై ప్రభుత్వ వ్యవహార శైలి మరోమారు చర్చనీయాంశంగా మారింది.
వికారాబాద్ జిల్లా లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట జరుగుతున్న భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని, దీనికోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్�