భారతీయ బహుళ వ్యాపార, పారిశ్రామిక రంగ దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్.. ఎఫ్ఎంసీజీ జాయింట్ వెంచర్ అదానీ విల్మర్ నుంచి తప్పుకుంటున్నది. అందులో ఉన్న మొత్తం వాటాను దాదాపు రూ.17,100 కోట్ల (2 బిలియన్ డాలర్లు)కు అమ్మ
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్.. మరో సంస్థను హస్తగతం చేసుకున్నది. అదానీ గ్రూప్నకు చెందిన అంబుజా సిమెంట్ గురువారం పెన్నా సిమెంట్ను పూర్తిగా కొనేసింది. కంపెనీ విలువను రూ.10,422 కోట్లుగా లెక్కగట్టి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ తన వృద్ధి లక్ష్యాల్ని భారీగా తగ్గించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
కార్పొరేట్ మోసాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్కు మరో గట్టి దెబ్బ తగిలింది.అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్ ప్రొవైడర్ ఎస్ అండ్ పీ డోజోన్స్ సైస్టెన్బిలిటీ
ముంబై, ఆగస్టు 25: వరుస టేకోవర్లు జరుపుతున్న గౌతమ్ అదానీ గ్రూప్ను అంతర్జాతీయ రేటింగ్స్ దిగ్గజం ఎస్అండ్పీ తీవ్రంగా హెచ్చరించింది. అదానీ గ్రూప్లోని రేటెడ్ కంపెనీల ఫండమెంటల్స్ ప్రస్తుతం పటిష్టంగా ఉ�