గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మండల కేంద్రం పుల్కల్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి ఎప్పుడు వెళ్లినా గ్యాస్ అందుబాటులో ఉండడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కేవైసీ పేరుతో ఆ�
LPG e-KYC | గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ రావాలంటే.. ఈకేవైసీ చేయించుకోవాలని, మహిళల పేరుతో కనెక్షన్ ఉండాలనే అపోహ ఉన్నది. దీంతో వినియోగదారులు వారం రోజులుగా గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు దీరుతూ ఇక్కట్లు
గ్యాస్ కనెక్షన్ ఈ- కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు జనం పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన రూ. 500లకే సిలిండర్ పథకం వర్తించాలంటే కేవైసీ చేసుకోవాలన్న వదంతు�
గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ కేవైసీ కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఇక ఉండదు. వినియోగదారుల ఇంటి వద్దనే ఈ -కేవైసీని పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహ�
ఈ-కేవైసీ ముసుగులో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అవసరం లేకపోయినా సిలిండర్ పైపులను అంటగడుతున్నాయి. అది కూడా నిర్ణీత ధరకన్నా రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంట�