విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను పోలీసుల ముందే కాల్చిచంపిన ఘటన చోటుచేసుకోగా.. తాజాగా రాష�
పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఆష్రఫ్ హత్యలతో ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. వారణాసిలో పోలీ�
యూపీలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఉమేశ్పాల్ హత్య కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ప్రయాగ్రాజ్లో కాల్చిచంపారు. వైద్య�
UP Encounter: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మాద్ను ఎన్కౌంటర్ చేశారు. ఝాన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో అసద్పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు
జైలులో గ్యాంగ్స్టర్.. ఆకలి, దప్పులతో చనిపోయిన అతని పెంపుడు కుక్క
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిఖ్ అహ్మద్ (Gangster Atiq Ahmed) ఓ హత్య కేసులో గుజరాత్లోని సాబార్మతి జైలులో (Sabarmati Jail)