జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాలను, దొంగల నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారిని మెహిదీపట్నం, నార్సింగ్, కొల్�
నగర శివారుల్లో మూగ జీవాలకు రక్షణ కరువైంది. శివారులో ఉండే గొర్రె కాపర్లకు దొంగల భయం రోజురోజుకు పెరుగుతుంది. కోహెడ గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున దొంగల బీభత్సం గొర్ల కాపరులలో మరింత భయాన్ని నింపింద�
బ్యాంకుకు కన్నం వేసి దొంగతనానికి యత్నించిన కరడుగట్టిన దొంగల ముఠాను అరెస్టు చేసి రి మాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ తెలిపారు. శనివారం పోలీసు హెడ్ క్వా ర్టర్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి
ACP Raja Venkat Reddy | ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల పాత దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఓ వ్యక్తి ఫోన్ను తస్కరించి పారిపోయి దాక్కున్న దొంగల ముఠాను పోలీసులు చుట్టు ముట్టి పట్టుకున్నారు. ఒక్క ఫోన్ కోసం విచారణ జరిపి తీగ లాగితే అంతర్రాష్ట్ర దొంగల ముఠా డొంక కదిలింది. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్
దొంగల ముఠాలను నిర్వహిస్తున్న ఓ మాజీ కానిస్టేబుల్ను ప్రత్యర్థి ముఠాలు మాట్లాడుకుందామని పిలిచి.. కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు భారీ కుట్ర పన్నారు. గతంలో టాస్క్ఫోర్స్లో పని చేసిన 2010 బ్యాచ్కు చెందిన మే
దసరా సెలవులు వచ్చాయి.. ఊర్లు, విహారయాత్రలు, బంధువుల ఇండ్లకు కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి.. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళం పగులకొట్టి చోరీకి పాల్పడే అవకాశం ఉంటుంది.
అడ్డదారిన డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఠా వివరాలను వెల్లడించారు.