మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల
హైదరాబాద్, ఆగస్టు 22: దేశీయ ప్రముఖ ఫ్యాషన్ రిటై ల్ సంస్థ వీ-మార్ట్.. రాబోయే వినాయక చవితి సందర్భంగా మునుపెన్నడూ లేనివిధంగా గొప్ప ఆఫర్లను ప్రకటించింది. తెలంగాణ, ఏపీసహా ఒడిషా, కర్నాటక, గోవా, పుణెల్లోగల అన్ని
రానా (Rana Daggubati) నటించిన చిత్రాల్లో మంచి బ్రేక్ అందుకున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ చిత్రంలో రానా చేసిన జోగేంద్ర పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాగా చాలా రోజుల తర్వాత జోగేంద్ర జనాల మధ్యకు రాబోతు�
గణేశ్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే, పీవోపీ విగ్రహాల తయారీ, వాటి అమ్మకాలపై నిషేధం లేదని గుర్తు చేసిం
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ -2022 విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్�
ఎల్బీనగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతియేటా గణనాధుని లడ్దు వేలం జరుగడం, భారీ డిమాండ్ పలుకడం సర్వసాధారణం. ఇది ఎప్పటి నుంచో అనవాయితీగా సాగుతోంది. అయితే గణనాధుని లడ్డుకే కాదు గణేషుడి పూజల్లో వాడిన వస్�
దేశాలు దాటినా తగ్గని భక్తి, ఖండాలు దాటినా మారువని సంస్కృతి.. ఇదీ భారతీయ జీవనశైలి అనేలా ప్రవాస భారతీయులు గణపయ్యకు ఘనంగా పూజలు చేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారికి
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యల�
మూసాపేట : మూసాపేటలో నవయువక యూత్ అసోసియోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవయువక యువజన స
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు సీఎం కేసీ�