గ్రేటర్లో ఊపందుకున్న నిమజ్జన ప్రక్రియ పీవీ మార్గ్కు భారీగా తరలుతున్న గణనాథులు సందడిగా మారిన హుస్సేన్సాగర్ తీరం నేడే సుప్రీం కోర్టులో తేలనున్న భారీ విగ్రహాల నిమజ్జన సస్పెన్స్ తీర్పుపై ఆసక్తిగా ఎ�
ganesh chaturthi | వినాయక చవితికి విభిన్న రూపాల్లో గణేశుడి ప్రతిమలను ప్రతిష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. మిగిలిన వినాయకుల కంటే కూడా తమ గణనాథుడు ఆకర్షణీయంగా కనిపించాలని విభిన్న రీతుల్లో అలంకరిస్
తెలంగాణ కల్చరల్ సొసైటీ- సింగపూర్ ( TCSS ) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా జూమ్ యాప్ ద్వారా పూజా కార్యక్రమంలో పాల్గొన్నార�
7000 సముద్రపు గవ్వలతో గణేశుడి విగ్రహం | ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ganesh puja | పురాణాల ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయక చవితి. ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథుడికే. అగ్రపూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావి
భాగ్యనగరంలో కొలువుదీరిన గణపతులు తారస్థాయిలో ప్రతిమల అమ్మకాలు గతేడాది కంటే పెరిగిన విక్రయాలు అంతేస్థాయిలో మండపాల ఏర్పాటు ఊపందుకున్న అనుబంధ వ్యాపారాలు కరోనా తగ్గుముఖంతో దుకాణాలు కళకళ విఘ్నాలు తీర్చే వ
అల్లు అర్హ తనలోని డ్యాన్స్, యాక్టింగ్ తోపాటు మరో కళను కూడా అందరికీ పరిచయం చేసింది. మా కుటుంబానికి వినాయకుడిని కొనుక్కొనే అవసరమేమి లేదన్నట్టుగా తానే స్వయంగా గణేశుడిని తయారు చేసింది అర్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాంకీ ఎన్వీరో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ అనుకూల గణేశ్ విగ్రహాలను ప్
ఘనంగా ‘చవితి’ వేడుకలు నిర్వహిస్తాం సెప్టెంబర్ 10 నుంచి 19 వరకు ఉత్సవాలు విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు లేవు నిమజ్జనానికి సరిపడా క్రేన్లు శాంతిభద్రతల కోసం పోలీసు బందోబస్తు గణేశ్ ఉత్సవాలపై మంత్రుల సమీక్ష గణేశ�
ఖైరతాబాద్, ఆగస్టు 19 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని జై గణేశ భక్తి సమితి పిలుపునిచ్చింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక అధ్యక�