బడుగు,బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సీఎం కప్-2023 క్రీడా పోటీలను మంత్రులు తలసా�
ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరో వార్డు నందమూరి నగర్ కమ్యూనిటీ హాల్, ఎనిమిదో వార్డు �