భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు (Gaddenna Vagu Project) భారీగా వరద వస్తున్నది. దీంతో మూడు గేట్లు ఎత్తి 20,500 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు.
పంటలకు నీళ్లివ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం పొలంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల్లో వరి, 25 ఎకర�
గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మిం�
నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకే�
భైంసా పట్టణంలో ఆదివారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవనం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే రామారావు పటే�
హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు జలాశయం గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. 0.5 మీటర్ల ఎత్తు మేరకు పది గేట్లను ఎత్తి 30వేలకుపైగా క