దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. బిజినెస్ ట్రావెల్స్, విదేశీ టూరిస్టులు అత్యధికంగా భారత్ను సందర్శిస్తుండటంతో దేశీయ ఆతిథ్య రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని
ఢిల్లీలో జరగనున్న జీ-20 సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఓవైపు ఆకలితో అలమటిస్తుంటే, ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం వెండి, బంగారు పాత్ర
G20 Summit | కరీంనగర్ ఫిలిగ్రీకి మరోసారి విశ్వఖ్యాతి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అతిథులకు అలంకరించే బ్యాడ్జీలను కరీంనగర్లోని ఫిలిగ్రీ సొస
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణఫురం మండలంలోని పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తున్నది. తాజాగా ఈనెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో తేలి
జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సందర్భంగా.. రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేస్తున్నామని కేంద్రం గురువారం ఓ ప్రకటన జారీచేసింది.
హైదరాబాద్లో నాలుగు రోజులు జరిగిన జీ20 సమావేశాలు బుధవారం ముగిశాయి. ‘డిజిటల్ ఎకానమీ వరింగ్ గ్రూప్(డీఈడబ్ల్యూజీ) రెండో విడత సమావేశంలో జీ20 సభ్యదేశాలతోపాటు 8 ఆహ్వానిత దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంత�
మహారాష్ట్రలోని నాగ్పూర్లో త్వరలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వారికి నగరంలోని యాచకులు కనిపించకుండా అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మార్చి 9 నుంచి ఏప్రి
అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 వేదికగా నిలుస్తున్నదని సభ్య దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్నీ డిజిటల్ చెల్లింపులే ఉంటాయని, కాబట్టి వీటిపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నార