PM Modi | జపాన్ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాక
G-7 Uummit | తూర్పు ఆసియా దేశమైన జపాన్లోని హిరోషిమా నగరంలో G-7 (Group of Seven) దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
Japan PM Kishida: కిషిదాను టార్గెట్ చేశారు. పైప్ బాంబుతో అటాక్ చేశారు. అయితే జపాన్ ప్రధాని ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. ఓ మీటింగ్లో ప్రసంగం స్టార్ట్ చేయడానికి ముందే ఆయనపై హత్యాయత్నం జరిగింది.
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా పుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రధాని సుగా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 64 ఏళ్ల కిషిడా అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేతగా గత వారం ఎన్నికయ్
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశ అధికార పార్టీ నేతగా ఫుమియో ఎన్నికయ్యారు. కిషిడా వయసు 64 ఏళ్లు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో కిష�
టోక్యో: కరోనా మహమ్మారి వల్ల జపాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే దాదాపు పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్ను పెంచబోమని ఆ దేశ నేత ఫూమియో ఖిషిడా తెలిపారు. రాబోయే ఆ దేశ ఎన్నికల్లో ఫ�