పిల్లలు పక్కతడిపే అలవాటు తప్పించడానికి సాయంత్రం వేళ పండ్లరసాలు, తియ్యని పానీయాలు తాగించకుండా ఉండాలి. పానీయాలు పగటి వేళలోనే ఇవ్వాలి. పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు వేయించినవి, ఉప్పగా ఉండేవి తినిపించ
జ్యూస్ ఆరోగ్యకర పానీయం.. యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, అంథోసైనిన్లు అధికంగా ఉండటం వలన ఇది ఆరోగ్యకమైన పానీ యంగా పరిగణించబడుతుంది. ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్న ఈ జ్యూస్లను �
మనకు సీజనల్గా అందుబాటులో ఉండే పండ్లతోపాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లను కూడా తరచూ తింటుండాలి. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉ�
ఎండాకాలం వచ్చిందంటే చెరకురసానికి గిరాకీ పెరుగుతుంది. అయితే, వంద మిల్లీలీటర్ల చెరకురసంలో 13 నుంచి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే చక్కెర స్థాయులు చాలా ఎక్కువ అన్నమాట. పెద్దలైతే రోజుకు 30 గ్రాములు, ఏడు నుంచి పద�
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం�
ఫిబ్రవరి మాసాంతం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలయ్యిందంటే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు.
Fruit Juices : బరువు తగ్గాలనుకునే వారు జిమ్లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని వాపోతుంటారు. అయితే వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారాన్ని ఫాలో అయితే బరువు తగ్గే ప్రక్ర�
ఎండకు శరీరాన్ని నిస్సత్తువ ఆవహిస్తుంది. ద్రవాల అవసరం పెరుగుతుంది. దీంతో రకరకాల పానీయాల మీద ఆధారపడతాం. నీళ్లలో కలుపుకొని తాగే గ్లూకోజ్ కూడా అందులో ఒకటి. సంపూర్ణ ఆరోగ్యవంతులైతే, ఎండ వేడిమి వల్ల వచ్చే నీరస�
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి తాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.