రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయి, తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి సహస్రకు ఉచిత వైద్యం అందింది. ‘నమస్తే’ కథనానికి ప్రభుత్వం స్పందించి, పూర్తి ఉచితంగా ఆపరేషన్ చేయించింది.
Delhi High Court | లైంగిక నేరాలు, యాసిడ్ దాడులు సహా ఇతర నేరాల బాధితులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా బాధితులకు ఉచిత వైద్యం అందిచకపోవడం నేరమని.
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స �
గులియన్బేరీ సిండ్రోమ్(జీబీఎస్) వ్యాధి బారిన పడుతున్న చిన్నారులకు నిలోఫర్ వైద్యులు ప్రాణం పోస్తున్నారు. ఎంతో ఖరీదైన ఈ వ్యాధి చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులతో పనిలేదు సమాజసేవలో తరిస్తున్న గోపాల్రావు ఈ రోజుల్లో దవాఖానకు వెళ్లాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారంగ
నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో పేదలకు చికిత్స మల్కాజిగిరి, అక్టోబర్ 30:తలనొప్పి, జ్వరం.. ఇలా ఏ చిన్న అస్వస్థత వచ్చినా గల్లీలోని ఏ చిన్న డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా వంద రూపాయలు ఉండాల్సిందే. సూది ఇచ్చినా.. �
నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.